పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం
Updated : 18 Oct 2021 13:02 IST
1/9
విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరలో భాగంగా తొలిరోజు నిర్వహించిన తొలేళ్ల ఉత్సవంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
2/9
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న ఆలయ ధర్మకర్తలు పూసపాటి అశోక్గజపతిరాజుకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతున్న అర్చకులు
3/9
పట్టువస్త్రాలతో అశోక్ గజపతిరాజు
4/9
అమ్మవారికి సమర్పించే చీర, గాజులు, పువ్వులు...
5/9
కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు
6/9
7/9
కళాకారుల ప్రదర్శన
8/9
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు