కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’

Updated : 27 Nov 2021 14:40 IST
1/7
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ‘వరి దీక్ష’ చేపట్టారు. రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుకు కేంద్ర, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం తలపెట్టారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, నేతలు వి.హనుమంతరావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ‘వరి దీక్ష’ చేపట్టారు. రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుకు కేంద్ర, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం తలపెట్టారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, నేతలు వి.హనుమంతరావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
2/7
3/7
4/7
కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’ కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’
5/7
6/7
కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’ కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’
7/7

మరిన్ని