Fashion : అలరించిన ఫ్యాషన్ షో
వైశ్య సామాజిక వర్గంలో వ్యాపారం, సేవా, ఐటీ, క్రీడలు తదితర రంగాల్లో రాణిస్తున్న వారికి వైశ్య లైమ్ లైట్ అవార్డులను ఎమ్మెల్సీ కవిత చేతులమీదుగా రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది. కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా బిగాల, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు శివకుమార్ ఇమ్మడి తదితరులు పాల్గొన్నారు.
Updated : 08 May 2022 05:17 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి