700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
Updated : 16 Nov 2021 16:20 IST
1/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 700వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్కు చేరిన అమరావతి రైతులు ఇలా రంగురంగుల పూలతో ‘జై అమరావతి.. 700వరోజు’ అని అందంగా తీర్చిదిద్దారు.
2/15
3/15
కందుకూరులో రైతుల సందడి
4/15
5/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. ఈ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రను మరింత ఉద్ధృతం చేశారు.
6/15
7/15
నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు
8/15
ప్లకార్డు చూపుతూ..
9/15
10/15
11/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
12/15
13/15
14/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్