శెభాష్‌ సింధు.. కేంద్రమంత్రుల సన్మానం

Updated : 03 Aug 2021 20:14 IST
1/7
 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు భారత్‌కు చేరుకుంది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు భారత్‌కు చేరుకుంది
2/7
 కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌, 

నిశిత్‌ ప్రమాణిక్‌లు..  పీవీ సింధు, కోచ్‌ పార్క్‌ తెసాంగ్‌ను సన్మానించారు. కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌, నిశిత్‌ ప్రమాణిక్‌లు.. పీవీ సింధు, కోచ్‌ పార్క్‌ తెసాంగ్‌ను సన్మానించారు.
3/7
4/7
5/7
పతకం చూపుతున్న సింధు పతకం చూపుతున్న సింధు
6/7
7/7
విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ఎంపీ కేశినేని నాని విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ఎంపీ కేశినేని నాని

మరిన్ని