
ప్రధానాంశాలు
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం ఈ దేశ రైతాంగం సాధించిన పాక్షిక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై సమీక్షకు నిపుణుల కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, నిపుణుల కమిటీలో రైతుసంఘాలు, కేంద్రమే కాక అన్ని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలని అర్థిస్తున్నామన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యబద్ధ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలను మీడియా దాచిపెడుతోందని, కేంద్ర విధానాలను దేశంలో ఎవరు ప్రశ్నించినా అది ప్రాధాన్యమివ్వడం లేదని ఆరోపించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్బాబు టీమ్
- నాన్స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- గబ్బాలో కొత్త హీరోలు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!