
ప్రధానాంశాలు
లావేరు గ్రామీణం, న్యూస్టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండగను వినూత్నంగా జరుపుకునేందుకు శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం మురపాక గ్రామస్థులు సిద్ధమయ్యారు. యువకులు, మహిళలు 20 రోజులు శ్రమించి లక్ష పిడకలు తయారు చేశారు. ఒక్కొక్కరు వెయ్యి నుంచి 10 వేల వరకు చేశారు. అందరూ తయారు చేసిన పిడకలను యువకులు ఇంటింటికీ వెళ్లి సేకరించారు. వీటిని బుధవారం నిర్వహించే భోగి మంటల్లో వేయనున్నట్లు యువజన సంఘాల సభ్యులు తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఇన్కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- ఫిట్గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్