ఎల్ఓసీ వద్ద కాల్పులు.. జవాను వీరమరణం
మ్మూకశ్మీర్లోని మాచిల్ సెక్టార్ ప్రాంతంలో ఆదివారం భారతసైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుల అక్రమ చొరబాటు యత్నాలను సైన్యం తిప్పికొట్టింది. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో
ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్లోని మాచిల్ సెక్టార్ ప్రాంతంలో ఆదివారం భారత సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుల అక్రమ చొరబాటు యత్నాలను సైన్యం తిప్పికొట్టింది. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను సుదీప్ కుమార్ వీరమరణం పొందారు. ఈ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద శనివారం రాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై కాల్పుల జరిపాయి. ఏకే 47 తుపాకీ, రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్