శానిటైజర్‌ తాగి వ్యక్తి మృతి

టీవల కాలంలో శానిటైజర్‌ తాగి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలో 15 మంది మృతి చెందగా, పంజాబ్‌లోనూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లా పెండ్లిమర్రిలో మరో ఇద్దరు శానిటైజర్‌ తాగారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి,...

Published : 03 Aug 2020 01:17 IST

మరొకరి పరిస్థితి విషమం

కడప: ఇటీవల కాలంలో శానిటైజర్‌ తాగి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలో 15 మంది మృతి చెందగా, పంజాబ్‌లోనూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లా పెండ్లిమర్రిలో మరో ఇద్దరు శానిటైజర్‌ తాగారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడిని చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని