AP NEWS: కలకలం రేపుతున్న పెట్రోల్‌ దొంగతనం 

ఒక పక్క పెట్రోల్‌ ధరలు మంటలు పుట్టిస్తుంటే మరోపక్క బైకుల్లోని పెట్రోలు చోరీకి గురికావడం ఒంగోలులో అలజడి సృష్టిస్తోంది. 

Published : 04 Jun 2021 01:03 IST

ఒంగోలు: ఒక పక్క పెట్రోల్‌ ధరలు మంటలు పుట్టిస్తుంటే మరోపక్క బైకుల్లోని పెట్రోలు చోరీకి గురికావడం ఒంగోలులో అలజడి సృష్టిస్తోంది. దొంగతనాలకు అలవాటు పడిన కొందరు యువకులు ఒంగోలు అన్నవరప్పాడు కాలనీలో పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోలు చోరీ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డయిన చోరీ దృశ్యాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. రాత్రివేళలో పోలీసుల గస్తీ లేకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని