చేపల వేటకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనిగపురం శివారులోని నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

Published : 05 Jul 2020 03:51 IST

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనిగపురం శివారులోని నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. తుమ్మల చెరువులో చేపల వేటకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను లోకేశ్‌, ఆకాశ్‌, దినేశ్‌, జగన్‌గా గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని