Crime News: ప్రేమించలేదని నడిరోడ్డుపై పొడిచి చంపాడు..
వెంటపడుతున్నా ప్రేమించడం లేదన్న కక్షతో.. 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపాడో ఉన్నాది. మహారాష్ట్రలోని పుణెలో ..
పుణె: వెంటపడుతున్నా ప్రేమించడం లేదన్న కక్షతో.. 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపాడో ఉన్మాది. మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం జరిగిన ఈ దారుణం కలకలం రేపింది. 8వ తరగతి చదివే బాలిక సాయంత్రం పూట పుణె పట్టణంలోని బిబేవాడీ ప్రాంతంలో కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్తుండగా ముగ్గురు యువకులు బైకుపై వచ్చి అటకాయించారు. బాలికకు దూరపు బంధువైన 22 ఏళ్ల యువకుడూ వీరిలో ఉన్నాడు. ముగ్గురూ కలిసి పదునైన ఆయుధంతో బాలికను పలుమార్లు పొడిచి చంపారు. బంధువైన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించాలంటూ ఆ బాలిక వెంటపడుతున్నాడని, అతడే తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి తెగించాడని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?