పిడుగుపడి కౌలు రైతు మృతి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు గ్రామానికి చెందిన మారుతి రామారావు(55) అనే కౌలు రైతు గురువారం పిడుగు పడి మృతి చెందారు.

Updated : 20 May 2022 06:07 IST

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు గ్రామానికి చెందిన మారుతి రామారావు(55) అనే కౌలు రైతు గురువారం పిడుగు పడి మృతి చెందారు. పొలంలో చెత్త ఏరేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని