Suicide: పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో.. విద్యార్థి ఆత్మహత్య!
పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బేతూల్ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
భోపాల్: పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బేతూల్ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. అతడు వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా బాధపడిన విద్యార్థి ఇంట్లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప