Ts News: గజ్వేల్‌లో భారీ అగ్నిప్రమాదం: రూ.50కోట్ల ఆస్తినష్టం

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ లోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున..

Updated : 20 Sep 2021 03:52 IST

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ లోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని