AP News: మహిళా కానిస్టేబుల్‌ ప్రశాంతి ఆత్మహత్య

మచిలీపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రశాంతి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Updated : 04 Nov 2021 12:20 IST

మచిలీపట్నం: మచిలీపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రశాంతి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని