మేడ్చల్‌లో టిప్పర్‌ బీభత్సం

మేడ్చల్‌లో శనివారం ఉదయం ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. పారిశుద్ధ్య ....

Updated : 03 Apr 2021 10:40 IST

మేడ్చల్‌: మేడ్చల్‌లో శనివారం ఉదయం ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని