logo

11న జాతీయ లోక్‌ అదాలత్‌

సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు, దిగువస్థాయి కోర్టుల వరకు ఈ నెల 11న లోక్‌ అదాలత్‌ నిర్వహించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ నిర్ణయించింది. సివిల్‌, రాజీ పడదగిన

Published : 05 Dec 2021 01:50 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు, దిగువస్థాయి కోర్టుల వరకు ఈ నెల 11న లోక్‌ అదాలత్‌ నిర్వహించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ నిర్ణయించింది. సివిల్‌, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా సెషన్స్‌ జడ్జి ఎం.వి.రమేశ్‌ శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని