logo

TS News: ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు

ప్రజా రవాణాలో అతి తక్కువ టిక్కెట్‌ ధరతో అందుబాటులో ఉన్న ప్రయాణ వనరు మరింత పెరిగింది. కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కి.మీ, రూ.10 టిక్కెట్‌తో 40 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తున్న ఎంఎంటీఎస్‌ సర్వీసులు సోమవారం

Updated : 06 Dec 2021 08:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజా రవాణాలో అతి తక్కువ టిక్కెట్‌ ధరతో అందుబాటులో ఉన్న ప్రయాణ వనరు మరింత పెరిగింది. కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కి.మీ, రూ.10 టిక్కెట్‌తో 40 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తున్న ఎంఎంటీఎస్‌ సర్వీసులు సోమవారం నుంచి పెరగనున్నాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది.

లింగంపల్లి- ఫలక్‌నుమా సమయాలు

ఉదయం 5.50, 6.10, 6.50, 8.25, 905, 10,05, 11.20, 11.40, మధ్యాహ్నం 12.40, 1.25, 2.40, 3.10, సాయంత్రం 4.40 5.10, 5.30, 6.00, 6.35, 7.55, రాత్రి 9.00, 9.15, 9.45 గంటలకు ఎంఎటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు అదనంగా రాత్రి 10.20, 11.25 గంటలకు కూడా ఉన్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి.. ఉదయం 4.45, 6.30, 7.25, 8.30, 8.50, 10.02, 11.00, 11.42, మధ్యాహ్నం 1.00, 1.30, 3.00, 3.50, 4.15 గంటలకు, సాయంత్రం 5.15, 6.17, 7.10, 7.30 గంటలకు, రాత్రి 8.00, 8.40 11.05, 11.35 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు..

ఉదయం 6.40, 7.40, 8.10, 9.15, 10.15, 11.10, 11.55, మధ్యాహ్నం 12.50, 1.20, 2.25, 3.30, సాయంత్రం 4.10, 5.55, 6.55, రాత్రి 8.05, 9.25 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి..

ఉదయం 5.40, 6.40, 7.55, 9.00, 10.00, 10.55, 11.35, మధ్యాహ్నం 12.20, 1.00, 2.00, 3.00, 3.35, సాయంత్రం 4.30, 5.20, 6.55, రాత్రి 7.55, 10.15 గంటలకు ఎంఎంటీఎస్‌లు బయలుదేరుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని