logo

ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైందని జిల్లా, నగర పరిధిలో సరఫరాల అధికారులు శివప్రసాద్‌, సూర్యప్రకాశరావు తెలిపారు

Published : 19 Jan 2022 04:46 IST
శివశక్తినగర్‌ రహదారిలో చౌకదుకాణం వద్ధ..

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైందని జిల్లా, నగర పరిధిలో సరఫరాల అధికారులు శివప్రసాద్‌, సూర్యప్రకాశరావు తెలిపారు. డిసెంబరు, జనవరి నెలలకు కలిపి ఒకేసారి ఇస్తున్నామని, కార్డులోని ఒక్కొక్కరికి పదికిలోల చొప్పున ఉచితంగా ఇస్తారన్నారు. మంగళవారం పలు చోట్ల ఈపోస్‌ పరికరాల్లో సాంకేతిక లోపంతో జనం పడిగాపులు పడాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని