లారీని ఆపి చెరకు ఆరగించిన ఏనుగులు!
కర్ణాటకలోని బెంగళూరు-దిండుగల్ జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఏనుగులు ఆపిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని బెంగళూరు-దిండుగల్ జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఏనుగులు ఆపిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. లారీని రోడ్డుపై అడ్డంగా ఆపిన ఏనుగులు అందులోని చెరకును లాగేసుకొని కావాల్సినంత ఆరగించాయి. పిల్ల ఏనుగులకు కొన్ని చెరకు గడలు అందించిన పెద్ద ఏనుగులు.. తామూ పుష్టిగా తిన్నాయి. అరగంట అనంతరం అక్కడి నుంచి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నింటినీ మొబైల్ ఫోన్లో వీడియో తీసిన లారీ డ్రైవర్ సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వాటిని చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. కింద లింకులో ఉన్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు