రాయగిరి రైల్వేస్టేషన్‌ ఇకపై ‘యాదాద్రి..’

తెలంగాణలోని రాయగిరి రైల్వేస్టేషన్‌ను రైల్వేశాఖ యాదాద్రిగా మార్పు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ  శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ....

Published : 22 Sep 2020 02:15 IST

సికింద్రాబాద్‌: తెలంగాణలోని రాయగిరి రైల్వేస్టేషన్‌ను రైల్వేశాఖ యాదాద్రిగా మార్పు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ  శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి రైల్వేస్టేషన్‌గా సంబోధించనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. స్టేషన్‌ కోడ్‌ YADDగా నిర్ణయించినట్లు తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు