ఆధార్ కలిపిన బంధం
ఆధార్ నమోదు.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలుడిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ నమోదు.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలుడిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఆధార్ ఆ బాలుడి జీవితానికి ఆధారంగా నిలిచింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఓ ఇంటి నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని చేరదీసిన వ్యక్తి, ఆధార్ సాయంతో అతని తల్లిదండ్రులను గుర్తించారు వాళ్లకు అప్పగించాడు.
2011లో నాగపూర్ రైల్వేస్టేషన్లో పోలీసులు ఓ బాలుణ్ని తప్పిపోయినట్లుగా గుర్తించి అనాథ ఆశ్రమంలో చేర్పించారు. 2015లో ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. దామ్లే అనే వ్యక్తి ఆ బాలుణ్ని దత్తత తీసుకుని అమన్ అని నామకరణం చేశారు. తన ఇద్దరి పిల్లలతో సమానంగా పెంచారు. ప్రస్తుతం అమన్ పదో తరగతి చదువుతుండగా... పాఠశాలలో ఆధార్ నెంబర్ అవసరం అయ్యి ఆధార్ నమోదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అమన్ వేలిముద్రలతో ఇప్పటికే ఆధార్ నమోదు చేసి ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నాగ్పూర్ యూఐడీఐ కార్యాలయాన్ని సంప్రదించగా మహ్మద్ అమీర్ పేరుతో ఆధార్ నమోదైనట్టు గుర్తించారు. ఆ ఆధార్లో ఉన్న చిరునామా ఆధారంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన అమీర్ కుటుంబ సభ్యులకు దామ్లే సమాచారం అందించారు. వారిని నాగ్పూర్కు రప్పించి, అమీర్ను వాళ్లకు అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమారుడు మళ్లీ దొరకడంతో అమీర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు