Pragya Thakur: గార్భ డ్యాన్స్ చేసి ఆ తర్వాత కబడ్డీ ఆడిన భాజపా ఎంపీ..
భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి క్రీడాకారిణిగా మారారు. గతంలోనూ ఆమె బాస్కెట్బాల్ ఆడి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.
దిల్లీ: భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి క్రీడాకారిణిగా మారారు. గతంలోనూ ఆమె బాస్కెట్బాల్ ఆడి అందర్ని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా తన నివాసంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మహిళలతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. తాజాగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె కబడ్డీ ఆడి, గార్భ డ్యాన్స్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తన సొంత నియోజకవర్గమైన మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న కాళీ మాతా ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆ సమయంలో అక్కడ మైదానంలో కబడ్డీ ఆడుతున్న చిన్నారులు ఆమెను కబడ్డీ ఆడాలని కోరారు. దీంతో ఆమె కూతకు వచ్చి గీతను తొక్కి వెనుదిరిగారు. దీనికంటే ముందు గార్భ డ్యాన్స్ చేస్తున్న వారితోనూ కలిసి ఎంపీ కాలు కదిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం