Video: వరదనీటిలో కొట్టుకుపోయిన బస్సు
వరద ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో బస్సు వరదలో కొట్టుకుపోయింది......
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఉమర్ ఖేడ్ వద్ద ప్రయాణికుల బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు నాందేడ్ నుంచి నాగ్పూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై నీరు ప్రవహించగా.. వరద ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో బస్సు వరదలో కొట్టుకుపోయింది. కొంతదూరం వెళ్లగానే బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బస్సు కొట్టుకుపోవడం చూసిన గ్రామస్థులు నీటిలో దూకి సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బస్సులో ఉన్న 20మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత