తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్‌ అధికారులను డీఓపీటీ కేటాయించింది. ఈ మేరకు 2019 బ్యాచ్‌కు చెందిన 179 మంది ఐఏఎస్‌లను 25 రాష్ట్రాలకు

Published : 16 Jan 2021 00:30 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్‌ అధికారులను డీఓపీటీ కేటాయించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది, తెలంగాణకు 9 మందిని చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019 బ్యాచ్‌కు చెందిన 179 మంది ఐఏఎస్‌లను 25 రాష్ట్రాలకు కేటాయించిన డీఓపీటీ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి..

30 మంది చొప్పున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

ఏపీలో వ్యాక్సిన్‌ పంపిణీకి సర్వం సిద్ధం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని