తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్ అధికారులను డీఓపీటీ కేటాయించింది. ఈ మేరకు 2019 బ్యాచ్కు చెందిన 179 మంది ఐఏఎస్లను 25 రాష్ట్రాలకు
దిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 17 మంది ఐఏఎస్ అధికారులను డీఓపీటీ కేటాయించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్కు 8 మంది, తెలంగాణకు 9 మందిని చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019 బ్యాచ్కు చెందిన 179 మంది ఐఏఎస్లను 25 రాష్ట్రాలకు కేటాయించిన డీఓపీటీ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు