వైన్ గ్లాసులతో రైలు పలికించిన సంగీతం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాప్తి వేళ లాక్డౌన్ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ఫలితంగా ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాప్తి వేళ లాక్డౌన్ అమలులో ఉండటంతో జర్మనీకి చెందిన ఓ మ్యూజియం వినూత్నంగా ఆలోచించి గిన్నీస్ రికార్డు నెలకొల్పింది. దాదాపు మూడు వేల వైన్ గ్లాసులను క్రమబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా శ్రావ్యమైన సంగీతం వినిపించింది. ప్రపంచ రికార్డును సొంత చేసుకుంది. వైన్ నింపిన గాజు గ్లాసుల మధ్య మోడల్ రైలు వెళ్లేలా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. దాని ద్వారా సంగీతం వచ్చేలా చేశారు. జర్మనీకి చెందిన వండర్ల్యాండ్ మ్యూజియం ఈ వినూత్న కార్యక్రమానికి వేదికైంది. లాక్డౌన్ కారణంగా మ్యూజియం తెరువకపోవడంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నామని నిర్వాహకులు తెలిపారు. సుదీర్ఘమైన శ్రావ్య సంగీతం కోసం కొన్ని వారాలపాటు శ్రమించామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే