‘ఆవుపేడ థెరపీ’.. కరోనా తగ్గుతుందా?

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలా మందికి మృత్యువాత పడుతున్నారు. మరోవైపు  ఈ మహామ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటివరకు ఔషధాలేవీ రాలేదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కొన్ని రకాల వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండటం లేదు....

Published : 11 May 2021 15:41 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని