ఈ స్టేషన్కు రూ.20 ఆదాయం
ప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. దాదాపు రూ.115కోట్లు
కేవలం ఇద్దరే ప్రయాణికులు..!
బిచ్చుపాలి: ప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్ జిల్లాలో బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్ వేశారు. గతేడాది జనవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది.
బొలాంగిర్-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర రైల్వేలైన్ వేశారు. ఎప్పుడు చూసినా ఈ రైల్వే స్టేషన్ ఖాళీగా కనిపిస్తుంది. అసలు ఈ రైల్వేస్టేషన్ ఆదాయమెంత అంటూ బొలాంగిర్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సహచట్టాన్ని ఆశ్రయించారు. దీనికి సంబల్పూర్ డివిజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే సమాధానం ఇచ్చింది. రైల్వే స్టేషన్కు ఇద్దరే ప్రయాణికులు ఉన్నారని వారి ద్వారా రోజుకు రూ.20 ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే.. రైల్వేస్టేషన్ నిర్వహణ ఖర్చులు మాత్రం చెప్పలేదు. రూ.115కోట్లు ఖర్చు చేసి ఈ ట్రాక్ వేశారు. సోనేపూర్ రైల్వేలైన్కు దీన్ని కనెక్ట్ చేస్తే ఈ స్టేషన్ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి జేపీ మిశ్రా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు