హైదరాబాద్కు ‘దిశ’ న్యాయవిచారణ కమిషన్
‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది...
హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయ ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. హైకోర్టు ప్రాంగణంలోనే న్యాయ కమిషన్ విచారణకు ఏర్పాట్లు చేశారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తంచేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయవిచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ విచారణ ప్రారంభించిన ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంది. విచారణలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులతో పాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, దర్యాప్తు అధికారులు, ఎన్కౌంటర్ అనంతరం పంచనామాలో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నించనుంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను కూడా కమిషన్ విచారించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్