రేపు పాక్షికంగా ఎంఎంటీఎస్ సర్వీసులు
జనతా కర్ఫ్యూ కారణంగా రేపు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రయాణికులకు
హైదరాబాద్: జనతా కర్ఫ్యూ కారణంగా రేపు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా 12 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుపుతామని వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250కి పైగా ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు చెప్పారు. ‘‘అన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశాం. ఉదయం 4గంటల నుంచి రాత్రి 10లోపు బయల్దేరే మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు. రైల్వే స్టేషన్ల ప్రాంగణంలోని వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ స్టాల్స్ మూసివేస్తాం’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు