‘కింగ్ కోబ్రా’కు స్నానం..వీడియో వైరల్
సాధారణంగా పాము కనబడితే మనలో సన్నగా వణకు మొదలవుతుంది. అలాంటిది సుమారు 14 అడుగులున్న కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లి, దానికి స్నానం..
ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా పాము కనబడితే మనలో సన్నగా వణకు మొదలవుతుంది. అలాంటిది సుమారు 14 అడుగులున్న కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లి, దానికి స్నానం చేయించడమంటే..అమ్మో ఇంకేమన్నా ఉందా..! అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక తప్పదు. సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్నందా ఆదివారం తన ట్విట్టర్ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు దగ్గర్లోని కుళాయి నీటిని బకెట్లో పట్టి స్నానం చేయిస్తున్నాడు. కోబ్రా సైతం ఆ స్నానాన్ని ఆస్వాదిస్తూ సేద తీరడం గమనార్హం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి కోబ్రా తలపై నిమురుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని సుశాంత్నందా ప్రస్తావిస్తూ ఆ వ్యక్తి సర్పాలను నియంత్రించడంలో అనుభవం ఉన్నవాడని, దయచేసి ఎవ్వరూ ఇటువంటివి అనుకరించవద్దని, ఈ కృత్యం అత్యంత ప్రమాదకరమని విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM