ఒకే ఐఎంఈఐతో దేశంలో 13,500 ఫోన్లు
మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఉపయోగించే అంతర్జాతీయ మొబైల్ గుర్తింపు సంఖ్య ఐఎంఈఐకు సంబంధించి....
మేరట్(ఉత్తర్ప్రదేశ్) : మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఉపయోగించే అంతర్జాతీయ మొబైల్ గుర్తింపు సంఖ్య ఐఎంఈఐకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్లో మొబైల్ కంపెనీల నిర్లక్ష్యం బయటపడింది. ఒకే ఐఎంఈఐతో దేశంలో 13,500 మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. మేరట్ ఎస్పీ అఖిలేష్సింగ్ మరమ్మతుల తర్వాత కూడా తన ఫోన్ పనిచేయకపోవడంతో పరిశీలన కోసం సైబర్ విభాగానికి అందించారు. ఆ మొబైల్ను పరిశీలించిన యూపీ సైబర్ విభాగం అదే ఐఎంఈఐతో 13,500 ఇతర మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది. ఇలా ఉండడం వల్ల నేరగాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకునే ప్రమాదం ఉందని యూపీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొబైల్ తయారీ కంపెనీ, సర్వీసు కేంద్రం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!