కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. భారీగా వస్తున్న ప్రయాణికులతో
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. భారీగా వస్తున్న ప్రయాణికులతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు సహా బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు సైతం అదనపు సర్వీసులు నడుపుతున్నాయి.
ఇదీ చదవండి
తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు