Kurnool: వ్యవసాయ మార్కెట్లలో ప్రారంభమైన మధ్యాహ్నం భోజనం
కర్నూలు జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభమైంది. అన్నదాతల ఆకలి తీర్చేందుకు ఐదేళ్ల క్రితం క్యాంటీన్లు తెరిచారు.
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభమైంది. అన్నదాతల ఆకలి తీర్చేందుకు ఐదేళ్ల క్రితం క్యాంటీన్లు తెరిచారు. కరోనా కారణంగా కొంతకాలం క్యాంటీన్లు మూతపడ్డాయి. కొవిడ్ ప్రభావం తగ్గడం, రైతుల నుంచి ఒత్తిళ్లు రావటంతో క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, ఇది తమకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!