Anand Mahindra: ఇది చూస్తే ఎలాన్ మస్క్ ఆశ్చర్యపోవడం ఖాయం!
ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో.....
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ రహిత కార్లను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. అయితే ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో ఓ వ్యక్తి దర్జాగా కూర్చొని ఉండగా.. డ్రైవర్ లేకుండానే ఆ బండి రోడ్డుపై దూసుకుపోతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా షేర్ చేశారు. డ్రైవర్ రహిత వాహనాలను భారత్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఉన్న ఎలాన్ మస్క్కు ఇక్కడ పోటీ ఎదురుకాబోతోందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో కాస్తా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. సదరు వీడియోను ట్విటర్ వేదికా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 1972లో విడుదలైన బాలీవుడ్ దిగ్గజం కిశోర్ కుమార్ సినిమా ‘పరిచై’లోని ఓ పాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. డ్రైవర్ లేకుండా సాగే ప్రయాణం నాది.. అంటూ సాగే‘ముసాఫిర్ హూ యారో’ పాటలోని ఓ లిరిక్ను ఈ వీడియోకు జోడించారు. ‘డ్రైవర్ లేకండా సాగే ప్రయాణం నాది.. నాకు గమ్యం కూడా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పటివరకు 3.23 లక్షల మంది వీక్షించారు. పలువురు సరదా కామెంట్లు చేయగా.. ఇదో ప్రమాదకర స్టంట్ అని జాగ్రత్తలు వహించాలని మరికొందరు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!