NTR Trust : కొవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ టెలిమెడిసిన్ సేవలు
విడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం చేపట్టింది. మిస్డ్కాల్ ద్వారా..
హైదరాబాద్: కొవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం చేపట్టింది. మిస్డ్కాల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ టెలిమెడిసిన్ సేవలను అందించేందుకు నిర్ణయించింది. టెలిమెడిసిన్ కోరేవారు 88010 33323కు మిస్డ్కాల్ ఇవ్వాలని సూచించింది. బాధితుల ఫోన్కు టెలిమెడిసిన్ సేవలందించే జూమ్ లింక్ వెళ్తుందని వెల్లడించింది. జూమ్ లింక్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు పొందొచ్చని పేర్కొంది. అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచితంగా మందుల పంపిణీ చేస్తామని వివరించింది. కొవిడ్ బాధితులకు ప్రతి రోజూ ఉదయం 7.30 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా