ఆ తండ్రీబిడ్డకు.. ఇంతకు మించిన అద్భుత క్షణాలుంటాయా..?
ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. ఆ బిడ్డకు పట్టలేని ఆనందం.. ఓ తండ్రీకూతుళ్ల గురించి తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల సారమిది.
లఖ్నవూ: ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. ఆ బిడ్డకు పట్టలేని ఆనందం.. ఓ తండ్రీకూతుళ్ల గురించి తాజాగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల సారమిది. ఆ తండ్రి పోలీస్ అధికారి కాగా, ఆ బిడ్డ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. తమ ఆనందాన్ని పంచుకునేందుకు ఇద్దరు ఒకరికొకరు సెల్యూట్ చేసుకొని, మురిసిపోయారు. ఇప్పుడు ఈ చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ చిత్రంలో ఉన్న యువతి పేరు ఆపేక్షా నింబాడియా. ఉత్తర్ ప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీ నుంచి పట్టా పొందారు. దీని తర్వాత ఆమె ఉత్తర్ప్రదేశ్ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె తండ్రి ఏపీఎస్ నింబాడియా. ఆయన ఐటీబీపీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఫొటోలు ఆపేక్షా పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా తీసినవి. ఆ సమయంలో ఆ తండ్రీకూతుళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ క్షణాల్నే ఐటీబీపీ పోస్టు చేయగా.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ ఇద్దరికి సెల్యూట్’, ‘హృదయం ఉప్పొంగే సందర్భం’, ‘జై హింద్’ అని కామెంట్లు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు