Dalit bandhu: తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్రాభివృద్ధి సాధిస్తా: కేసీఆర్
దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన
కరీంనగర్: దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన దళితబంధు పథకం కరోనా వల్ల అమలు ఆలస్యం అయిందన్నారు. దళిత బంధు అమలుపై కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా దళితచైతన్య జ్యోతి నిర్వహించానని.. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సమాజం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్ర అభివృద్ధి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన చివరి రక్తపుబొట్టు వరకు దళితుల కోసమే పోరాడతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?