V.K.Sasikala: జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళులు.. భావోద్వేగంతో కంటతడి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న

Updated : 16 Oct 2021 13:43 IST

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ.. చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్‌ స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జయ స్మారకం వద్ద శశికళ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. అంతకముందు ఆమె కారుపై అన్నాడీఎంకే జెండాతో స్మారకాల వద్దకు వెళ్లారు. జయ సమాధిని పుష్పాలతో అలంకరించిన కార్యకర్తలు శశికళకు అన్నాడీఎంకే జెండాలతో స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని