మేం సెలబ్రెటీల్లా ఫీల్ అవుతున్నాం!
ఈ శుభసందర్భాన్ని తమ కుటుంబ సభ్యుల నడుమ జరుపుకొన్నారు. షాంపైన్ బాటిల్ పైకెత్తి గ్లాసులతో ఛీర్స్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు
టీకా పొంది.. వందో యేటలోకి అడుగుపెట్టారీ బామ్మలు
ఇంటర్నెట్ డెస్క్: ఉత్సాహానికి నిలువెత్తు నిదర్శనం ఈ బామ్మలు. అంతేకాదు.. ఆదర్శంలోనూ అదే తీరు. ఇక్కడ కనిపించే ఈ ముగ్గురి బామ్మలు పేర్లు రూత్, లోరైన్, ఎడిత్. ఈ ముగ్గురూ స్నేహితులు. అమెరికాలోని న్యూయార్క్లో ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న వీరు.. రోజుల వ్యవధిలోనే వందో యేటలోకి అడుగుపెట్టారు. ఈ శుభ సందర్భాన్ని తమ కుటుంబ సభ్యుల నడుమ జరుపుకొన్నారు, షాంపైన్ బాటిల్ పైకెత్తి గ్లాసులతో ఛీర్స్ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇందులో ఎడిత్ అనే ఆమె తన తండ్రి ఫర్నిచర్ వ్యాపారాన్ని చూసుకొనేవారని చెప్పగా, అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు బోధించి రిటైర్ అయ్యానని చెప్పారు మరో బామ్మ రూత్. బ్రిడ్జ్ ప్లేయర్గా రాణించిన లోరైన్ కొన్నాళ్లకు టెన్నిస్ నేర్చుకున్నాని.. 90 ఏళ్లప్పుడు ఆడేదాన్నంటూ తన పాత రోజుల్ని ఆనందంగా గుర్తు చేసుకున్నారు. మీరంతా టీకా తీసుకొని వందో యేటలోకి అడుగుపెట్టారు కదా..! ఎలా ఫీల్ అవుతున్నారని అక్కడున్న వారు అడగగా.. సెలబ్రెటీల్లాగా అంటూ నవ్వేశారు. అరుదుగా జరిగే ఇలాంటి వేడుకను సుమారు 40 ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు కవరేజీ ఇవ్వగా.. ఇటీవలి ‘పీపుల్ మ్యాగజీన్’ సంచికలోనూ ఈ బామ్మల గురించి ప్రచురించారు. కాగా ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘అట్రియాసినీయర్లివింగ్’ అనే సీనియర్ సిటిజన్స్ ఇన్స్టా పేజీ పంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్