TS News: వాహనం బోల్తా.. చేపల కోసం జనం!
యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం శివారులో జనం చేపల కోసం ఎగబడ్డారు. నిషేధిత క్యాట్ ఫిష్తో నార్కట్పల్లి నుంచి కర్ణాటకలోని బీదర్కు వెళ్తున్న బోలెరో వాహనం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది
లింగోజిగూడెం: యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం శివారులో జనం చేపల కోసం ఎగబడ్డారు. నిషేధిత క్యాట్ ఫిష్తో నార్కట్పల్లి నుంచి కర్ణాటకలోని బీదర్కు వెళ్తున్న బోలెరో వాహనం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆ వాహనంలోని చేపలు రహదారి పక్కనే పడిపోయాయి. విషయం గమనించిన వాహనదారులు, స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. క్యాట్ ఫిష్ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అందినకాడికి పట్టుకుపోయారు. క్యాట్ ఫిష్ అని తెలియడంతో మరికొందరు వెనక్కి తగ్గారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు