కొవిడ్ మృతుల స్మృత్యర్థం ఉద్యానవనం!
ఈ ఏడాది మార్చ్15 నుంచి జూన్ 15 వరకు, 90 రోజుల్లో చనిపోయిన దాదాపు ఆరువేల మంది కొవిడ్ రోగులకు భోపాల్లోని భాద్భద విశ్రామ్ ఘాట్లో దహన సంస్కారాలు నిర్వహించింది శ్మశానవాటిక సిబ్బంది.
భోపాల్: కొవిడ్ సెకండ్వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రధాన నగరాల్లో ఏ శశ్మానానికి వెళ్లినా కాలుతున్న శవాలే దర్శనమిచ్చేవి. అలా భోపాల్లోని భద్భదా విశ్రామ్ ఘాట్లో వందల సంఖ్యలో శవాలను దహన సంస్కారం చేశారు. కొంతమంది మృతుల బంధువులు వచ్చి అస్థికలు తీసుకెళ్లగా, కొవిడ్ ఆంక్షల వల్ల రాకపోకలు బంద్ అవడంతో తీసుకోకుండా మిగిలినపోయిన అస్థికలు 21 ట్రక్కుల చితాభస్మం అక్కడే మిగిలిపోయింది. దాన్ని ఏం చేయాలో అక్కడి సిబ్బందికితోచలేదు. సమీపంలోని నర్మద నదిలో పారబోయడం భావ్యం కాదని భావించి స్మృతి వనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో శ్మశానవాటికలోనే 12వేల చదరపు అడుగులతో ఓ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అంత్యక్రియల నిర్వహణ కమిటీ సభ్యులు మమతేశ్ శర్మ చెప్పారు. ఆ కమిటీ ప్రెసిడెంట్ అరుణ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘శ్మశానవాటిక ఆవరణలోనే ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మృతుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకున్నాం. మృతుల కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!