France Vs Australia: ఆస్ట్రేలియా ప్రధాని అబద్ధాలు చెప్పారు..!
ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. రోమ్లో జీ-20 భేటీ ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్
మాక్రోన్ వ్యాఖ్యలతో ముదిరిన ఫ్రాన్స్-ఆస్ట్రేలియా వివాదం
ఇంటర్నెట్డెస్క్ : ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. రోమ్లో జీ-20 భేటీ ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తనతో అబద్ధమాడారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ మాత్రం ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. ‘మాక్రోన్ వ్యాఖ్యలు కేవలం నన్ను అన్నట్లు కాకుండా.. ఆస్ట్రేలియా మొత్తాన్ని అన్నట్లు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎదుర్కోవడానికి నాకు తగినంత సత్తా ఉంది’’ అని మారిసన్ పేర్కొన్నారు. వేధింపులు, దూషణలను ఆస్ట్రేలియా ఏమాత్రం సహించదని పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా-యూకే-అమెరికా కలిసి ఆకస్ రక్షణ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూకేలు ఆస్ట్రేలియా అణు జలాంతర్గాలములు సమకూర్చుకొనేట్లు సహకరిస్తాయి. దీంతో అప్పటికే ఫ్రాన్స్ నుంచి 12 డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకొంది. ఈ డీల్ విలువ 37 బిలియన్ డాలర్లు. కానీ, ఆకస్ డీల్ కారణంగా ఫ్రాన్స్-ఆస్ట్రేలియా ఒప్పందం రద్దైంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకొంది. ఆస్ట్రేలియా వెన్నుపోటు పొడిచిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్ వ్యాఖ్యానించారు. తాజాగా జీ20 సందర్భంగా మాక్రోన్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు