జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా మరణం

జమ్ము కశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. 65ఏళ్ల వృద్ధుడు శ్రీనగర్‌లోని ఛాతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కేంద్ర హోం శాఖ ధ్రువీకరించింది

Published : 26 Mar 2020 11:01 IST

జమ్ముకశ్మీర్‌: జమ్ము కశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. 65ఏళ్ల వృద్ధుడు శ్రీనగర్‌లోని ఛాతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కేంద్ర హోం శాఖ ధ్రువీకరించింది. కరోనా బాధితుడు డయాబెటిస్‌, బీపీ, ఊబకాయంతో ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు జమ్మూ నుంచి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని