USలో కరోనాతో నలుగురు భారతీయులు మృతి
అమెరికాలో కొవిడ్-19తో నలుగురు భారతీయులు మృతిచెందారని మలయాళ సంఘం తెలిపింది. కరోనా వైరస్తో అలెయమ్మ కురియకోస్ (65), తనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), ష్వాన్ అబ్రహం (21) న్యూయార్క్లో మరణించారని ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (ఎఫ్ఓకేఎన్ఏ)...
న్యూయార్క్: అమెరికాలో కొవిడ్-19తో నలుగురు భారతీయులు మృతిచెందారని మలయాళ సంఘం తెలిపింది. కరోనా వైరస్తో అలెయమ్మ కురియకోస్ (65), తనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), ష్వాన్ అబ్రహం (21) న్యూయార్క్లో మరణించారని ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (ఎఫ్ఓకేఎన్ఏ) వెల్లడించింది.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సమాఖ్య తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. వ్యాధి సోకిన వారి కుటుంబాలతో నిరంతరం మాట్లాడుతున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో 1,13,000 మందికి పైగా కొవిడ్ సోకింది. కరోనా ప్రజ్వలన కేంద్రమైన న్యూయార్క్లోనే 63,000 పైగా బాధితులు ఉన్నారు. ఆ నగరంలోనే ఇప్పటి వరకు 2,620 మందికి పైగా మృతిచెందారు. రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా