ఉపాధిపై కరోనా మహమ్మారి పిడుగు!
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికానికి ప్రపంచ కార్మిక మార్కెట్లో భారీ అనిచ్ఛితి ఏర్పడింది. దీంతో, ఈ సంవత్సరంలో ఉపాధి కల్పన స్థాయి పూర్వస్థితికి (మహమ్మారికి ముందు) వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) తాజా నివేదిక వెల్లడించింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్ర నష్టం
పూర్వస్థాయిని చేరుకోవడం కష్టమే! - ILO నివేదిక
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికానికి ప్రపంచ కార్మిక మార్కెట్లో భారీ అనిశ్చితి ఏర్పడింది. దీంతో, ఈ సంవత్సరంలో ఉపాధి కల్పన స్థాయి పూర్వస్థితికి (మహమ్మారికి ముందు) వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) తాజా నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు భారీ స్థాయిలో తగ్గిపోయాయని, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసినదానికంటే దారుణంగా ఉన్నట్లు ఐఎల్ఓ వెల్లడించింది. ఈ ప్రభావంతో ముఖ్యంగా అమెరికన్లే అత్యధికంగా నష్టపోతున్నట్లు తెలిపింది. అక్కడ ఇప్పటికే దాదాపు 18.3శాతం పనిగంటలు కోల్పోయినట్లు ఐఎల్ఓ పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఐఎల్ఓ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా ఈ మహమ్మారి మహిళా కార్మికులపైనా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంతోపాటు రిటైల్, హోటల్ ఇండస్ట్రీ కుదేలు కావడంతో మహిళా కార్మికుల ఉపాధిపై పిడుగుపడిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులతో ఈ సంవత్సరం రెండో త్రైమాసికానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14శాతం పనిగంటలు కోల్పోయారని, ఇది 40కోట్ల పూర్తిస్థాయి ఉద్యోగాలకు సమానమని అంచనా వేసింది. మరికొంత కాలం ఈ ప్రతికూల ఫలితాలే కొనసాగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. నాలుగో త్రైమాసికంనాటికి ఈ పనిగంటల నష్టం 4.9శాతంగా ఉండనుందని లెక్కకట్టింది. ఇది దాదాపు 14కోట్ల పూర్తిస్థాయి ఉద్యోగాలతో సమానమని తెలిపింది. ఒకవేళ రెండోదఫా మహమ్మారి విజృంభిస్తే మాత్రం ఈ పనిగంటల నష్టం 11.9శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎల్ఓ అంచనా వేసింది.
తక్కువ గంటలు పనిచేసే, ఉద్యోగాలు కోల్పోయినవారిని, కార్మిక శక్తినుంచి వైదొలిగిన వారిని పరిగణలోకి తీసుకొని ఈ గణాంకాలు రూపొందించినట్లు ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ జనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా దిగజారుతున్న పరిస్థితులకు ఇవి అద్దం పడుతున్నాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203