Auction: ‘కృష్ణా హోటల్’@ రూ.12.7 కోట్లు!
ప్రముఖ భారతీయ చిత్రకారుడు భూపేన్ ఖఖర్ వర్ణచిత్రం ‘కృష్ణా హోటల్’ అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. సోథ్ బే సంస్థ లండన్లో నిర్వహించిన వేలంలో ఈ చిత్తరువును రూ.12.7కోట్లకు
లండన్: ప్రముఖ భారతీయ చిత్రకారుడు భూపేన్ ఖఖర్ వర్ణచిత్రం ‘కృష్ణా హోటల్’ అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. సోథ్ బే సంస్థ లండన్లో నిర్వహించిన వేలంలో ఈ చిత్తరువును రూ.12.7కోట్లకు విక్రయించినట్లు అమెరికాకు చెందిన ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ బెనింగర్ తెలిపారు. తాము అంచనావేసిన మొత్తం కన్నా ఆరు రెట్లు అధికంగా ధర లభించిందని హర్షం వ్యక్తం చేశారు. బెనింగర్ ఈ పెయింటింగ్ను 1970లో అహ్మదాబాద్లో నిర్వహించిన ఓ వేలంలో సొంతం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్