ఆ చేపలు మావి.. తొలగించం
జ్ఞానవాపి మసీదులోని మానవ నిర్మిత కొలనులో చేపలను తొలగించడంపై గురువారం వారణాసి కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కొలను నుంచి చేపలను తీసేయాలని ప్రభుత్వం తరఫున
కోర్టులో ఆసక్తికర వాదనలు
వారణాసి: జ్ఞానవాపి మసీదులోని మానవ నిర్మిత కొలనులో చేపలను తొలగించడంపై గురువారం వారణాసి కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కొలను నుంచి చేపలను తీసేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. ముస్లింల తరఫున న్యాయవాది అభయ్ యాదవ్ దీనికి అంగీకరించలేదు. ‘ఆ చేపలు మావి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పిటిషన్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మసీదులోని కొన్ని గోడలు కూల్చాలన్న పిటిషన్పై కూడా తమ వ్యతిరేకతను న్యాయస్థానం ముందు వ్యక్తం చేశామని యాదవ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ