ప్రచార బరిలోకి దిగనున్న ట్రంప్‌!

కరోనా చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి బయటకు రానున్నారు. శ్వేతసౌధం ప్రాంగణంలో శనివారం బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించారు..........

Published : 10 Oct 2020 12:14 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని